India vs Pakistan: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. ఆ జట్టు ఓడిపోతుంది: కుంభమేళాలో బాబా సంచలన వ్యాఖ్యలు (వీడియో)!
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు ముందు కుంభమేళాలో IIT బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ఆయన అంచనా వేశారు. పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.