IND Vs ENG: భారత్కు బిగ్ షాక్.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు ఢమాల్..
మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత్కు భారీ షాక్ తగిలింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులకు ఆలౌట్ అయింది.