IAF: పాకిస్థాన్కు దిమ్మతిరిగేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెనూ..
భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాత్రి సైనికుల కోసం ఓ వినూత్నమైన డిన్నర్ మెనూను తీసుకొచ్చారు.
భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాత్రి సైనికుల కోసం ఓ వినూత్నమైన డిన్నర్ మెనూను తీసుకొచ్చారు.
భారత వాయుసేన (IAF) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్తాన్కు చెందిన 10 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎ.పి సింగ్ అన్నారు. అందులో ఐదు F-16 , మరో ఐదు JF-17 ఫైటర్ జెట్లు ఉన్నాయని తెలిపారు.
భారత వాయుసేన (IAF) మిగ్-21 (MiG-21)ఫైటర్ జెట్లను నేడు అధికారికంగా రిటైర్ చేస్తోంది. మిగ్-21 యుద్ధ విమానం భారత వైమానిక దళంలో దాదాపు ఆరు దశాబ్దాల సేవ తర్వాత, సెప్టెంబర్ 26న అధికారికంగా రిటైర్ అవుతోంది.
ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వ్యాఖ్యలపై పాకస్థాన్ స్పందించింది. ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసినప్పటికీ తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ బుకాయించింది.
ప్రధాని మోదీ ఆదివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్తో సమావేశమయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్తో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
భారత వైమానిక దళంకు చెందిన హెలికాఫ్టర్ ప్రమాదం తప్పింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం లడఖ్ లో చేపట్టిన ఆపరేషన్లో. హెలికాప్టర్లో సాంకేతిక లోపం రావటంతో హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసినట్టు సైనికాధికారులు తెలిపారు.