మెట్రో ప్రయాణికులకు బిగ్షాక్.. అన్ని స్టేషన్లలో పార్కింగ్ ఫీజు!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్షాక్ ఇచ్చింది. అక్టోబర్ 6 నుంచి ఇకపై అన్ని మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూల్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సేఫ్టీ, సౌకర్యం కోసమే ఫీజు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.