Horoscope: ఈ రాశివారు ఈరోజు ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది!
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.03.2025 గురువారం మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇలా ఉన్నాయి.ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ.మాసం: ఫాల్గుణ, వారం : గురువారం, తిథి : కృ. షష్టి, నక్షత్రం : అనూరాధ
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.నమ్మించి మోసం చేసే వారున్నారు జాగ్రత్త.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
ఈ రోజు మిథున రాశి వారికి కొత్త పరిచయాలు పెరుగుతాయి. వీటివల్ల ఎక్కువగా లాభాలు ఉంటాయి. అలాగే మిగతా రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.
మీన రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కష్టపడి పనిచేయాలి. స్వార్ధాన్ని వీడి పరోపకార గుణం పెంచుకుంటే మంచిది. ఎవరితోనూ అతిగా మాట్లాడవద్దు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
కొన్ని గ్రహాల కలయిక వల్ల హోలీ నుంచి వృషభ, మీన, వృశ్చిక, మకర రాశుల వారికి రాజయోగం పట్టనుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. వ్యాపారం, ఉద్యోగం ఇలా అన్నింట్లో కూడా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.