తెలంగాణCorona Cases 2025: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు! ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా 48గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కేరళలో 1400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234 కేసులు ఉన్నాయి. By Seetha Ram 01 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Big breaking : ఏలూరులో కరోనా డేంజర్ బెల్స్ ఏలూరు జిల్లా కేంద్రంలో కరోనామహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్ ఉద్యోగులకు కరోనా సోకింది. కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురుకి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో కలెక్టరేట్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. By Madhukar Vydhyula 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Corona Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే? భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,000 కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా 2,710కి చేరింది. కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. By Seetha Ram 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Healthదేశంలో కరోనా కల్లోలం..| Carona Cases Increasing in india | Covid 19 Updates | RTV By RTV 26 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn