Karnataka: కర్ణాటకను భయపెడుతున్న గుండెపోటు మరణాలు.. ఆస్పత్రులకు క్యూకట్టిన జనం
కర్ణాటక రాష్ట్రం వరుస గుండెపోటు మరణాలతో కలవరపడుతోంది. దీంతో వేలాదిమంది భయంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఈ మరణాలు ప్రజలను భయపెడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.