Latest News In Telugu New Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించింది సీఈసీ. కేంద్ర ఎన్నికల నూతన కమిషనర్లుగా కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్కు చెందిన సుఖ్ బీర్ సింగ్ సంధుల పేర్లను ప్రకటించింది. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn