గ్రూఫ్-3 పరీక్ష.. అరగంట ముందే గేట్స్ మూసివేత | Group 3 | RTV
గ్రూఫ్-3 పరీక్ష.. అరగంట ముందే గేట్స్ మూసివేత | Group 3 | Telangana Government makes all the necessary arrangements for Group 3 exams and passes strict orders to organize properly| RTV
గ్రూఫ్-3 పరీక్ష.. అరగంట ముందే గేట్స్ మూసివేత | Group 3 | Telangana Government makes all the necessary arrangements for Group 3 exams and passes strict orders to organize properly| RTV
గ్రూప్-3 పరీక్ష రాసి వస్తున్న తల్లిని చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. కానీ అమ్మను చేరక ముందే ఆ బిడ్డ గుండెపోటుతో కుప్ప కూలింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
గ్రూప్ 3 పరీక్షలు సోమవారానికి ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మూడు పేపర్లకు కలిపి 50 శాతం మందే హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన పేపర్-1కు 51.1 శాతం, పేపర్-2 కు 50.7 శాతం అలాగే సోమవారం నిర్వహించిన పేపర్-3కి 50.24 శాతం హాజరైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది.
తెలంగాణలో ఈరోజు, రేపు గ్రూప్-3 పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో 1,401 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.