Hyderabad Crime News: రంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత.. 300 కిలోలు స్వాధీనం
రంగారెడ్డిలో అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకు వస్తుండగా 300 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ దాదాపుగా రూ.కోటి ఉంటుంది. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.