Fruits: పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు
పుచ్చకాయ, బత్తాయి, మామిడి మూడు పండ్లు వేసవిలో తింటారు. ఆయుర్వేదం ప్రకారం.. ఏదైనా పండు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్య, కడుపు నొప్పిలో ఎసిడిటీ, బద్ధకం, చర్మ అలెర్జీలు, జీర్ణక్రియ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.