రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?

రంజాన్ మాసంలో పండ్ల ధరలు వాచిపోతున్నాయి. కిలో దానిమ్మ, యాపిల్ ధరలు రూ.200 పైనే ఉన్నాయి. ఈ మాసంలో మస్లింలు ఉపవాసం ఆచరించడం వల్ల పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు హలీం ధరలు కూడా భారీగానే పెరిగాయి. 

New Update
fruits stress

fruits

రంజాన్ మాసంలో పండ్ల ధరలు పెరిగిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో కంటే హైదరాబాద్‌లో పండ్ల ధరలు భారీగా ఉన్నాయి. కిలో దానిమ్మ, యాపిల్ ధరలు అయితే రూ.200 పైనే ఉన్నాయి. రంజాన్ మాసం కావడంతోనే ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మస్లింలు ఉపవాసం ఆచరించడం వల్ల పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. వీటితో పాటు హలీం ధరలు కూడా భారీగానే పెరిగాయి. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !

Advertisment
Advertisment
తాజా కథనాలు