/rtv/media/media_files/2025/02/13/fruitsstress2.jpeg)
fruits
రంజాన్ మాసంలో పండ్ల ధరలు పెరిగిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో కంటే హైదరాబాద్లో పండ్ల ధరలు భారీగా ఉన్నాయి. కిలో దానిమ్మ, యాపిల్ ధరలు అయితే రూ.200 పైనే ఉన్నాయి. రంజాన్ మాసం కావడంతోనే ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మస్లింలు ఉపవాసం ఆచరించడం వల్ల పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. వీటితో పాటు హలీం ధరలు కూడా భారీగానే పెరిగాయి.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్!
ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !