Food Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన బొబ్బర్లు.. గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం!
మహబూబాబాద్ జిల్లాలో ఫుడ్పాయిజన్ కలకలం రేపింది. గూడూరు మండలంలోని దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులు స్వల్పంగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరికి హాస్పటిల్లో చికిత్స అందిస్తున్నారు.