Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 34 మంది మృతి
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు అక్కడి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్లోని అగామ్, తనహ్ దాతర్ జిల్లాలలో ఒక్కసారిగా వచ్చిపడిన వరదలతో 34 మంది మరణించగా, 16 మంది కనిపించకుండా పోయినట్టు అక్కడి అధికారులు చెప్పారు.