Crime: ఎంత పనిచేశావ్ రా.. శత్రువు ఇంటికెళ్లిందని 5ఏళ్ల కూతురిని చంపి, 4 ముక్కలుగా నరికిన తండ్రి!
ఉత్తరప్రదేశ్ సీతాపూర్లో ఘోరం జరిగింది. తనతో గొడవపడిన వ్యక్తి ఇంటికి వెళ్లిందనే కోపంతో ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి చంపేశాడు ఓ తండ్రి. ఆ తర్వాత కూతురి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికేశాడు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు.