ఏపీ, తెలంగాణను వణికిస్తున్న భూకంపం.. | Earthquake In Telangana | RTV
ఏపీ, తెలంగాణను వణికిస్తున్న భూకంపం.. | Earthquake In Telangana and Andhra Pradesh as few tremors are occurred recently and Government officials alert people | RTV
ఏపీ, తెలంగాణను వణికిస్తున్న భూకంపం.. | Earthquake In Telangana and Andhra Pradesh as few tremors are occurred recently and Government officials alert people | RTV
వణికిస్తున్న భూకంపం..భయం గుప్పిట్లో జనం | Earthquake | Earth Quake and Tremors today give big shock to the residents of Andhra Pradesh and Telangana | RTV
వణికిస్తున్న భూ ప్రకంపనలు.. | Earthquake Strike | | Earth Quake and its tremors shake and shock people of dual Telugu states and this gets confirmed by Indian Govt. | RTV
తెలుగు రాష్టాల్లో స్వల్పంగా భూప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలంతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేటలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7:26 నిమిషాల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
పెరూ దేశంలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో భూమి భారీ కుదుపులకు లోనైంది. రిక్టర్ స్కేల్పై ఆ భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భారీ భూకపం తర్వాత వెంటవెంటనే పలు చిన్నచిన్న ప్రకంపనలు రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి.
జపాన్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 62 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. భవనాల శిథిలాలు ఇంకా తొలగిస్తుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
భారీ భూకంపాలతో జపాన్ అల్లకల్లోలంగా మారింది. సెంట్రల్ జపాన్లో ఒక్కరోజులో 155 భూకంపాలు రావడంతో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు భూకంప ధాటికి ఏకంగా 30మంది చనిపోవడం కలవరపెడుతోంది. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోల కోసం మొత్తం ఆర్టికల్ని చదవండి.