ఘనంగా నాగులచవితి జరుపుకుంటున్న భక్తులు | Devotees celebrating Nagulachavithi | Kakinada | RTV
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్ చేశారు. భక్తులను అదుపు చేసే క్రమంలో మహిళా భక్తురాలిపై ఓ పోలీస్ అధికారి చేయిచేసుకున్నాడు. పోలీస్ అధికారి తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని ఫైర్ అయ్యారు.
విజయవాడ ఇంద్రకీలాద్రీ పై జరిగే నవరాత్రుల సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం సిబ్బంది ‘దసరా 2024’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దర్శన వేళలు.. టికెట్ల కౌంటర్లు.. పార్కింగ్ ప్రదేశాలు తదితర వివరాలను ఈ యాప్ లో అందుబాటులో ఉంచారు.
బీహార్ లోని హరిహరనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
అమర్నాథ్ యాత్రకు 15 రోజుల్లో 3 లక్షలకు పైగా భక్తులు పోటెత్తారు. గత నెల జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర నిన్నటికీ 3 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్లో కొలువైన ఈ మంచు శివ లింగాన్ని దర్శించుకోవటానికి ఏటా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం భక్తుల రద్దీ తగ్గినట్లు అనిపించినప్పటికీ.. మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. శుక్ర, శని, ఆదివారాలు కావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది.
తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. దాంతోపాటూ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
వేసవి సెలవులు ముగుస్తుండడంతో పాటు అన్ని పరీక్షల ఫలితాలు వెలువడడంతో గత వారం రోజులుగా తిరుమల కొండ పై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.