Delhi Blast: ఢిల్లీ పేలుళ్లు.. వారిని వదిలిపెట్టం.. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ సంచలన వార్నింగ్!
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన పేలుళ్లు ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలిపారు.
/rtv/media/media_files/2025/11/11/delhi-blast-docters-2025-11-11-15-38-00.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-bomb-blast-2025-11-11-12-45-22.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-blast-2025-11-11-10-22-24.jpg)