/rtv/media/media_files/2025/11/11/delhi-bomb-blast-2025-11-11-12-45-22.jpg)
Delhi bomb blast
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన పేలుళ్లు ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని, వారిని చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. అలాగే ఈ పేలుళ్లలో మృతి చెందినవారందరికీ కూడా తన ప్రగాడ సంతాపాన్ని ప్రధాన మోదీ తెలిపారు. ఈ పేలుళ్లకు గల కారణాలను అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారని తెలిపారు. ఇందులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చూడండి: Delhi Blast Incident: డిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం: అదుపులోకి ఉమర్ కుటుంబ సభ్యులు!
Breaking
— Sidhant Sibal (@sidhant) November 11, 2025
"The conspirators behind it will not be spared", says Indian PM Modi on Delhi Blast in Bhutan speech pic.twitter.com/p6yBwoqkTT
Breaking:
— Sidhant Sibal (@sidhant) November 11, 2025
Indian Defence Minister Rajnath Singh on Delhi Blasts
"those responsible for this tragedy will be brought to justice and will not be spared under any circumstances"https://t.co/TBZ2Usa82W
ఇది కూడా చూడండి: Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ!
Follow Us