నేషనల్Medha Patkar: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పరువునష్టం కేసులో అరెస్ట్ నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇటీవల ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల క్రితం నాటి పరువునష్టం కేసులో మేధా పాట్కర్ను అదుపులోకి తీసుకున్నారు. By K Mohan 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTG News: బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా కేసు.. తప్పుడు సమాచారం ఇచ్చారంటూ! బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ ప్రభాకర్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్సి పరువునష్టం దావా కేసు వేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. By srinivas 07 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్కు బెయిల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది.ఆయనకు బెంగళూరు సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీపై అసత్య ప్రచారాలు చేశారని పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. By V.J Reddy 07 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMS Dhoni: చిక్కుల్లో టీమిండియా మాజీ కెప్టెన్...ఎంఎస్ ధోనిపై పరువునష్టం కేసు...!! టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై..పరువు నష్టం కేసు నమోదు అయ్యింది. అతని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్,ఆయన భార్య సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. క్రికెట్ అకాడమీ పేరుతో రూ. 15కోట్లు మోసం చేశారని ధోని కేసు వేసిన సంగతి తెలిసిందే. By Bhoomi 16 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKangana : ఆ కేసుపై స్టే విధించండి.. ముంబై కోర్టుకు కంగన రిక్వెస్ట్ రచయిత జావేద్ అక్తర్ తనపై వేసిన పరువునష్టం దావా కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు నటి కంగన రనౌత్ . అక్తర్ వేసిన కేసుతోపాటు తాను వేసిన క్రాస్ పిటిషన్ను కూడా పరిశీలించాలని ఆమె న్యాయస్థానాన్ని రిక్వెస్ట్ చేశారు. జనవరి 9న విచారణ జరగనుంది. By srinivas 07 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్....! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్ తగిలింది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో వారిపై చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా స్టే ఇచ్చేందుకు గుజరాత్ హై కోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వాలన్న అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది జస్టిస్ సమీర్ దవే అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దవే తిరస్కరించారు. By G Ramu 11 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn