Ap Crime: ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వాసుపత్రిలో మృతదేహం కన్ను మాయమైన ఘటన పట్నాలో జరిగింది. ఇటీవల దండగుల కాల్పుల్లో ఫంతుష్ కుమార్ మరణించాడు. అనంతరం మార్చురీలో ఉన్న అతడి మృతదేహాన్ని పోస్టుమార్టంకి తీసుకొస్తుండగా ఎడమ కన్నులేదు. ఎలుకలు పెకిలించి ఉంటాయని వైద్యులు తెలిపారు.
ముంబైలోని గోరై బీచ్లో దొరికిన ఓ శవం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి దుండగులు హత్య చేశారు. దీనిని నిరంతరం పర్యాటకులతో రద్దీగా ఉండే గోరై బీచ్లో పడేశారు.
ఆత్మహత్య చేసుకున్న యువతి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి కళ్లు దొంగిలించిన దిగ్భ్రాంతికరమైన ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలు చేసిన బాధిత ఫ్యామిలీ జిల్లా మేజిస్ట్రేట్ను ఆశ్రయించగా రీపోస్టుమార్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.