Darshan: కన్నడ నటుడు దర్శన్కు బెయిల్ !
కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దర్శన్ జులై 11న అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు.
కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దర్శన్ జులై 11న అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు.
అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారగా.. తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో దర్శన్ తన స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.
రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్, పవిత్రాగౌడ్లో ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే అక్కడ వారి చేష్టలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. కస్టడీలో ఉన్నప్పుడు కూడా పవిత్రాగౌడ్ మేకప్ వేసుకోవడం వివాదాలకు దారి తీస్తోంది.
కన్నడ హీరో దర్శన్ కు మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే రేణుకాస్వామి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుండగా.. తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. శ్రీధర్ ఆత్మహత్య, రేణుకస్వామి హత్యకు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు.
జనవరి 23 నుంచి అయోధ్య రామయ్యను దర్శనం చేసుకోవడానిక ఇసామాన్య ప్రజలుకు అవకాశం కలిపిస్తున్నారు. అయితే బాలరాముడిని దర్శించకోవాలంటే మందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంతో పాటూ కొన్ని రూల్స్ కూడా పాటించాలి. అవేమిటో కింద చూడండి..
దుర్గగుడి పాలకమండలి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. సమావేశంలో పలు కీలక తీర్మానాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. శివాలయంలో రూ.40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలడాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు రోడ్లో గల శ్రీ విజయ దుర్గ అమ్మవారు ధనలక్ష్మి దేవిగా దర్శనం ఇచ్చారు.