వేములవాడలో రాజన్న కోడెల కుంభకోణం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భారీ కుంభకోణం బయటపడింది. రాజన్న కోడెలను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల నిఘాలో వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారులు 49 కోడెలను అమ్ముకున్నారని విశ్వ హిందూ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.