New Corona Cases In India | 24 గంటల్లో ఎంత మంది చనిపోయారంటే! | COVID-19 Cases Rising In AP, TS | RTV
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్కి కరోనా పాజిటివ్గా తేలింది. ఇప్పటికే ఏపీలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకటి, కడపలో మరోకరికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది.
విశాఖలో మొదటి కరోనా కేసు కలకలం రేపింది. మద్దిలపాలెంకు చెందిన ఓ మహిళకు కోవిడ్ నిర్ధరణ అయింది. ఆమెతో పాటూ భర్త, పిల్లకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటూ క్వారంటైన్ ఉండాలని సూచించారు.
భారత్లో కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విజృంభిస్తోంది. ప్రస్తుతం 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు గరిష్ట కేసులను గుర్తించారు. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్లో ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయి. JN.1 వేరియంట్ గురించ WHO ఏమందంటే..
రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ నివేదికలో వెల్లడించింది. దీనికి ‘ఫ్లిర్ట్’ అని పేరు పెట్టారు.
కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్-1 కేసులు వ్యాప్తి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం 16 రాష్ట్రాల్లో 1,013 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 214 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక ఏపీలో 189, తెలంగాణలో 32 కేసులు నమోదైనట్లు తెలిపారు.