Kishan Reddy: తెలంగాణలో కరవు.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి ఆగ్రహం!
తెలంగాణలో కరవుకు కాంగ్రెసే కారణమన్నారు కిషన్రెడ్డి. కరువుతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సాగు తాగు నీటి ఎద్దడి మొదలైందని.. పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. కరవు నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడుతారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.