సర్వే వివరాలకు ఆధార్ లింకింగ్.. నకిలీ ఓట్ల రాజకీయానికి బ్రేక్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమం ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితమని డా.దాసరి కిరణ్ అన్నారు. వివరాలు ఆధార్కు లింక్ చేయడం ద్వారా రాష్ట్రానికి ఒక ఎక్స్రేలా పని చేయడంతోపాటు నకిలీ ఓట్ల రాజకీయానికి బ్రేక్ పడుతుందని ఆయన చెబుతున్నారు.