Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా?
వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మరో పది రోజుల్లో వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు.