Maoist letter: భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ
సేవ్ కర్రెగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని మావోయిస్ట్ లీడర్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. శాంతి చర్చలకు రావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఇంచార్జ్ రూపేష్ అలియాస్ తక్కిళ్ళపల్లి వాసుదేవన్ పేరిట లేఖ విడుదలైంది.