లారీ బీభత్సం 10 మంది..? | Lorry A**ccident At Chevella | RTV
లారీ బీభత్సం 10 మంది..? | Lorry A**ccident At Chevella | Rangareddy Dis | Heavy Road Rage happened on Chevella Highway in Telangana State resulting the death of 10 people | RTV
లారీ బీభత్సం 10 మంది..? | Lorry A**ccident At Chevella | Rangareddy Dis | Heavy Road Rage happened on Chevella Highway in Telangana State resulting the death of 10 people | RTV
ఈ లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళలో కాంగ్రెస్ నుంచి జి.రంజిత్ రెడ్డి, బీజేపీనుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
చేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతారెడ్డి కోరారు. ఆయన గెలిస్తే అర్హులైన ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలను అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటారని అన్నారు.
బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఎంపీ రంజిత్రెడ్డి బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించారు. రంజీత్రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ను కాంగ్రెస్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన హస్తం గూటికి వెళ్లనున్నారని తెలుస్తోంది.
చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కోసం ఎవర్ని లాబియింగ్ చేసినా చివరికి బీజేపీ టికెట్ తనకే దక్కుతుందని కొండా విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ-బీజేపీ అలియన్స్ చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేసిన విరేందర్ గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.