BIG BREAKING : నిమ్స్ డిప్యూటి సూపరిండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదు!
నిమ్స్ డిప్యూటి సూపరిండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదైంది. స్థలం ఇప్పిస్తానంటూ రాజమండ్రి కి చెందిన మరో వైద్యుని దగ్గర రూ.50 లక్షలు కాజేసినట్లుగా లక్ష్మీ భాస్కర్ పై ఆరోపణలున్నాయి.