Malla Reddy: మాజీమంత్రి మల్లారెడ్డికి బిగ్షాక్...అల్లునిపై చీటింగ్ కేసు
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్కు ఇవ్వాల్సిన రూ.20లక్షలు ఇవ్వకుండా మోసం చేశారంటూ రాజశేఖర్పై యేసుబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.