8ఏళ్ల చిన్నారిపై 55ఏళ్ల వ్యక్తి దారుణంగా *** | Kakinada Kameshwara Rao AsSault On Minor Girls | RTV
పోసాని కృష్ణ మురళి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి వైఎస్ జగన్ ముఖ్య కారణమని తెలుస్తోంది. ఇటీవల ఆర్జీవీ కేసు విషయమై మాట్లాడిన జగన్.. పోసాని ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దీని కారణంగానే పోసాని వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. దాదాపు నెక్ టూ నెక్గా లీడింగ్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది ఇండియా. ఎన్డీయే మిత్ర పక్షాలకు గాలాలను విసురుతోంది.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడిని వెంటేసుకొని తిరుగుతున్నారని సీఎం జగన్ చురకలు అంటించారు. మరో 70 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని.. చంద్రబాబు సహా అందరిని ఓడించాలని పిలుపునిచ్చారు.