PM Modi : చంద్రబాబుకు మోడీ ఫోన్.. కూటమి విజయంపై ప్రశంసలు!
ఏపీలో స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి విజయం దాదాపు ఖరారైంది. ప్రధాని మోడీ.. చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులపై ప్రశంసలు కురిపించారు. టీడీపీ 133, వైసీపీ 15, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి.