AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయనతోపాటు కూటమి నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చంద్రబాబు కేబినెట్లో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఓ చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 20 నుంచి 21 మంది ఎమ్మెల్యేలకు మంత్రిగిరి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే నారా లోకేశ్ అండ్ టీమ్ ఇప్పటికే 50 మంది పేర్లతో జాబితాను గత రాత్రే సిద్దం చేసినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..AP MINISTERS: ఏపీ మంత్రులు వీరే.. ఫైనల్ లిస్ట్ రెడీ!
చంద్రబాబు కేబినెట్లో స్థానం దక్కించుకునే మంత్రుల లిస్ట్ ఫైనల్ అయింది. రేపు చంద్రబాబుతోపాటు కూటమికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: