రూ.3.3 కోట్ల 1,100 సెల్ఫోన్లు స్వాధీనం.. బాధితులకు అందించిన పోలీసులు
చోరీకి గురైన సెల్ ఫోన్ కేసులను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. 45 రోజుల్లోనే రూ.3.3 కోట్ల విలువైన 1,100 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు. చోరీ ఫోన్లు కొన్నా, దొంగిలించిన నేరమేనని సైబరాబాద్ డీసీపీ కె.నరసింహ చెప్పారు.