ఫోన్ మైకంలో ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి.. వైరల్ అవుతున్న సజ్జనార్ వీడియో
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రీసెంట్గా నెట్టింట పోస్ట్ చేసిన రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో సెల్ ఫోనే లోకం కాదు. రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అతివేగం తెచ్చిన అనర్థం ఇది.. అంటూ తండ్రి, ఐదేళ్ల చిన్నారి దుర్మరణం చెందిన వీడియో పోస్ట్ చేశారు.