Year Ender 2024: ఈ ఏడాది చనిపోయిన వ్యాపార దిగ్గజాలు వీరే!
ఈ ఏడాది భారత్ దిగ్గజ వ్యాపారవేత్తలను కోల్పోయింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, రతన్ టాటాతో పాటు నారాయణన్ వాఘుల్, బిబెక్ దెబ్రాయ్, శశి రుయా, అమియా కుమార్ బాగ్చి వంటి మహానుభావులు ఈ ఏడాది మృతి చెందారు.