రేపు విచారణకు KCR.. BRS బిగ్ స్కెచ్ !
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేపు బిగ్ డే. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. కేసీఆర్ ను విచారిస్తే దాదాపుగా విచారణ పూర్తి అవుతుంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేపు బిగ్ డే. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. కేసీఆర్ ను విచారిస్తే దాదాపుగా విచారణ పూర్తి అవుతుంది.
KCR పార్టీ పగ్గాలు ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత ఇష్యూ BRSలో సంచలనంగా మారింది. కవిత, కేటీఆర్ల మధ్య విభేదాలు హరీశ్ తగ్గించేందుకు ట్రై చేస్తున్నారు. ఫాంహౌస్లో KCRతో వారం రోజుల్లో 4సార్లు హరీష్ భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత టోన్ పెంచారు. ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్ను ఉద్దేశించి మాటలు తూటాలు పేల్చారు. బీఆర్ఎస్ లో తనకు ఒకే ఒక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, మరో నాయకుడు లేరంటూ తేల్చి చెప్పారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని కూడా కవిత వెల్లడించారు.
బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ అనంతరం బీఆర్ఎస్ లో చేరారు.
అమెరికాకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకి రానున్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుండి నేరుగా ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ సీఎం కేసీఆర్తో కవిత సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు తెలంగాణ వాసులు మలేషియాలో జైలు శిక్ష అనుభవించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారంతా కేటీఆర్ ను ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజు హరీష్ రావు ఇంటికి సతీసమేతంగా వెళ్లిన కేటీఆర్ దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. హరీష్ తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పరామర్శించడానికే వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.