BIG BREAKING: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజులు సెలవులు!
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. అలాగే రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.