Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్.. శీష్మహల్ విచారణకు ఆదేశం
కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ భవనం మరమ్మతులో భాగంగా అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(CVC) దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
Delhi BJP : ఢిల్లీ సీఎం, మంత్రులు ఎవరు .. 15 మంది పేర్లు షార్ట్లిస్ట్!
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. మోదీ అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు. 15 మందితో కూడిన సీఎం, మంత్రుల లిస్టు రెడీ అయిపోయింది. ఇందులో 9 మందిని షార్ట్ లిస్టు రెడీ చేయనున్నారు.
వెళ్లిపో అంటే వెళ్లిపోతా.. బీజేపీలో వేధింపులు భరించలేకపోతున్నా : ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
సొంత పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన పార్టీకి తాను అవసరం లేదు వెళ్లిపో అంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Tejasvi Surya: ఫైటర్ జెట్లో చక్కర్లు కొట్టిన బీజేపీ ఎంపీ.. వీడియో వైరల్!
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఫైటర్ జెట్లో చక్కర్లు కొట్టారు. బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన HTT-40 శిక్షణ విమానం పనితీరును స్వయంగా పరీశీలించారు. 30 నిమిషాలు తేజస్వీ ఎయిర్క్రాఫ్ట్లో జర్నీ చేశారు.
Mood Of The Nation: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపికి 343 సీట్లు..మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే
వెంటనే ఏ హంగామా లేకుండా ఎన్నికలు జరిపినా దేశంలో బీజేపీకి అత్యధికంగా 343 సీట్లు వస్తాయని చెబుతోంది మూడ్ ఆఫ్ నేషన్ సర్వే. 2024లో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ కు మాత్రం 188 సీట్లకు పడిపోతుందని తెలిపింది.
Manipur CM: మణిపుర్ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు
మణిపుర్ కొత్త సీఎం ఎంపికపై పార్టీ హైకమాండే తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఫిబ్రవరి 9న బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
GHMC : జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం..బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవికాలం నాలుగేళ్లు పూర్తయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం తెరమీదకు వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పెట్టే అవిశ్వాసానికి బీజేపీ మద్దతివ్వనుంది.
BRS : టార్గెట్ సీఎం రేవంత్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద స్కెచ్!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ త్యాగం చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ను టార్గెట్ చేస్తూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్ను దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/02/11/RkZGe27EMxPyeD9dKwWF.webp)
/rtv/media/media_files/2025/02/15/qxr3uMxnY1JwzFacWWOs.jpg)
/rtv/media/media_files/2025/02/15/F4VWKCyBnXpDX1EZMIan.jpg)
/rtv/media/media_files/2025/02/14/lR5Oq8iEE2Yl5f77HGFz.jpg)
/rtv/media/media_files/2025/02/13/GIqHHXGzyhJ1AxOgOSt1.jpg)
/rtv/media/media_files/2025/02/08/OMfcibOY3yqozmIJP3Dk.jpg)
/rtv/media/media_files/2025/02/11/I2XXtTst6zRAE9UIjLUG.jpg)
/rtv/media/media_files/2025/02/11/xGnLmaPNHPTM4D6DgSio.jpg)