Jithender Reddy: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గురువారం నాడు ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. బట్టలు లేకుండా ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ రాజకీయాలపైనే జితేందర్ రెడ్డి ఇలా సెటైరికల్ కామెంట్స్ చేశారా..? అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
పూర్తిగా చదవండి..Jithender Reddy: వైరల్గా మారిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్!
బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్విట్టర్ (X)లో 'వాట్ టు డు, వాట్ నాట్ టు డు' అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ నుంచి మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నా ఆయనకు టికెట్ వస్తుందా? లేదా? అని అనుమానంతో ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం హెడ్లైన్పై క్లిక్ చేయండి.
Translate this News: