Bigg Boss Ashwini: పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన అశ్విని..!
బిగ్ బాస్ ఫైనల్స్ తరువాత పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో తన కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారని బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని చెబుతోంది. అభిమానం ఉండొచ్చని ఇలా ధ్వంసం చేయడం సరికాదని ఆమె అంటోంది.