Baba Ramdev: ఆర్థరైటిస్ నొప్పి..ఈ ఇంటి చిట్కాలను పాటించాల్సిందే!
ఆర్థరైటిస్ పెరిగితే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కళ్లు, చర్మం, వెన్నెముక అన్నీ ప్రమాదంలో పడతాయి. మన దేశంలో 18 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు.
ఆర్థరైటిస్ పెరిగితే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కళ్లు, చర్మం, వెన్నెముక అన్నీ ప్రమాదంలో పడతాయి. మన దేశంలో 18 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇచ్చినందుకు పతంజలి సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తుల తయారీపై ఇటీవలే లైసెన్స్ రద్దయింది. దీంతో ఆ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని తాజాగా పతంజలి సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. సైజు విషయంలో సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. నిన్నటి రోజుతో పోలిస్తే ఈరోజు పెద్ద సైజులో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారు.
పతంజలి సంస్థపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై న్యూస్పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటను ఇచ్చిన సైజ్లోనే క్షమాపణల ప్రకటన కూడా ఉంటుందా అంటూ రాందేవ్ బాబా, బాలకృష్ణలను ప్రశ్నించింది.
పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ, బాబా రామ్దేవ్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు తమకు క్షమించాలని కోరుతూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై రేపు సుప్రీం కోర్టు వాదనలు విననుంది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో బాబా రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణను ముక్క చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. తప్పుచేసి క్షమాపణలు చెప్తే సరిపోతుందా..శిక్ష పడాలంసిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.