బాలరాముడికి భారీగా విరాళాలు.. అయోధ్య రామమందిరం ఆదాయం దేశంలోనే
కుంభమేళా సందర్భంగా అయోధ్య రామమందిరానికీ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో దేవాలయం ఆదాయం కూడా భారీగా పెరిగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2024-25లో బాలరామునికి సమర్పించిన విరాళల విలువ రూ.750-850 కోట్లు ఉండవచ్చని ప్రొఫెసర్ వినోద్ శ్రీవాస్తవ అంచానా వేశారు.