Terror Attack: భారత్లో కల్లోలానికి ఉగ్రవాదుల ప్లాన్
జమ్మూ-కశ్మీర్లో కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్ సరిహత్తుల్లో భరత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక చాలా పెద్ద ప్లానే ఉందని చెబుతున్నారు కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్కర్ణి. అమర్నాథ్ యాత్రలో కల్లోలం సృష్టించాలనుకున్నారని తెలిపారు.