ఆడబిడ్డల జోలికొస్తే..జరిగేది ఇదే | CM Chandrababu | RTV
ఆడబిడ్డల జోలికొస్తే..జరిగేది ఇదే | CM Chandrababu gives Mass Speech In AP Assembly where he passes strong warning against evils like harrassing Woman and girls | RTV
ఆడబిడ్డల జోలికొస్తే..జరిగేది ఇదే | CM Chandrababu gives Mass Speech In AP Assembly where he passes strong warning against evils like harrassing Woman and girls | RTV
ఏపీలో నేడు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శుక్రవారం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో మొదులుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, ఈ సమావేశాలను 4 రోజుల నుంచి 5 రోజుల పాటు కొనసాగించాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఈ దఫా నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి అధికార బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేవలం మూడు రోజుల పాటే ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తులతో అధికారపార్టీ రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.