Indian Army Will Acquire V-SHORAD Missiles | 100 మిస్సైల్స్ తో భారత్ | India Pak War | RTV
ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా భారత నౌకాదళం ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.
అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్ర డోంబివ్లికి చెందిన కురుటూరి శ్రీనివాస్ అనే వ్యాపారి అరేబియా సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. కారులో వచ్చి బ్రిడ్జిపై నుంచి శ్రీనివాస్ దూకిన వీడియో వైరల్ అవుతోంది.
ఎర్రసముద్రం, అరేబియా మహాసముద్రంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరకు 90కి పైగా దాడులు జరగగా.. మొత్తం 110 మందిని రక్షించామని ఇండియన్ నావీ తెలిపింది. అందులో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొంది.
సోమాలియా తీరంలో మరో షిప్ను హైజాక్ చేశారు. ఇందులో దాదాపు 15 మంది దాకా భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. హైజాక్ గురైన కార్గో షిప్ నౌకా సిబ్బందితో భారత నౌకాదళం ఐఎన్ఎస్ కమ్యూనికేషన్ చేస్తోంది. ప్రస్తుతానికి ఇందులో ఉన్నవారందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.
హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ ఇంఫాల్ బలం పెరుగుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఈ యుద్ధనౌక 90 డిగ్రీలు తిప్పి శత్రువులపై దాడి చేయగలదు.INS ఇంఫాల్'ను మంగళవారం తన నౌకాదళంలోకి చేర్చింది.