అమెరికాలో తెలుగోళ్ల భారీ కుంభకోణం.. యాపిల్లో 185 ఉద్యోగులు ఊస్ట్
అమెరికాలో తెలుగువాళ్ల భారీ మోసం వెలుగు చూసింది. యాపిల్ కంపెనీలో ఉద్యోగులు చారిటీ ఫండ్స్ చెప్పి ఆ కంపెనీ మ్యాచింగ్ కార్పొరేట్ గ్రాంట్స్ ను దుర్వినియోగం చేశారట. ఈ విషయాన్ని IRS అధికారులు బయటపెట్టారు. దీంతో 185 మంది ఉద్యోగులను జాబ్ నుంచి తీసేసింది కంపెనీ.