Ap politics : కర్నూలు జిల్లా డోన్ లో రివెంజ్ పాలిటిక్స్
ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో రివెంట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.
ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో రివెంట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో టీడీడీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేయడం కలకలం రేపింది. నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వస్తున్న కారు అద్దాలు పగలగొట్టి ముగ్గురిపై దాడి చేశారు.
ఏపీ మంగళగిరి ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నట్లు చెప్పారు. మంగళగిరి రూపురేఖలు మార్చడానికి తనను ఇంటిబిడ్డలా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద కేసులు ఉన్నాయంటూ హడావిడి చేసిన నానికి నా సవాల్...నా మీద కేసు గురించి దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.
అమలాపురం ఎంపీ సీటుకోసం వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్, టీడీపీ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ పోటీ పడుతున్నారు. రాపాకపట్ల వ్యతిరేకత, హరీష్ మాధుర్ పై సానూభూతి ఉంది. అయినప్పటికీ అతనే విజయం సాధిస్తాడని ఆర్టీవీ స్టడీలో తేలింది. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నరసాపురం ఎంపీ సీటు పోరు కూడా ఆసక్తికరంగా మారింది. కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. అయితే నరసాపురం ఎంపీగా విక్టరీ అతనిదే అంటోంది ఆర్టీవీ స్టడీ. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అరకు లోక్సభ సీటులో BJP అభ్యర్థి కొత్తపల్లి గీత, YCP అభ్యర్థి శెట్టి తనూజరాణి మధ్య హోరాహోరీగా ఫైట్ సాగుతోంది. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
పోస్టల బ్యాలెట్ ఓట్లను అమ్ముకుంటున్నారంటూ కల్యాణదుర్గంలో టీడీపీ నేతల ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరే ఉద్యోగులకు డబ్బులు ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏలూరు జిల్లా సుప్రీం పేట గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..చింతలపూడి నియోజకవర్గ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.