Andhra Pradesh : ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేసిన ఈసీ..
అనంతపురం జిల్లా లోని ఇద్దరు డీఎస్పీల పై ఎలక్షన్ సంఘం చర్యలు చేపట్టింది.అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అనంతపురం జిల్లా లోని ఇద్దరు డీఎస్పీల పై ఎలక్షన్ సంఘం చర్యలు చేపట్టింది.అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ రెబల్స్ గా నామినేషన్లు వేసిన అభ్యర్థులను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సివేరి అబ్రహం, మీసాల గీత, శ్యాం కుమార్, సూర్యచంద్రరావు, శివరామరాజుతోపాటు తదితరులపై సస్పెన్షన్ వేటు వేసింది.