Amalapuram : అమలాపురం ఎంపీ సీటుకోసం వైసీపీ(YCP) నుంచి రాపాక వరప్రసాద్, టీడీపీ(TDP) అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ పోటీ పడుతున్నారు. 2019లో జనసేన(Janasena) నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వైసీపీలోకి మారడంతో జనసైనికుల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎంపీగా పోటీ చేయడం ఇదే మొదటిసారి. రాపాక మీద ఉన్న వ్యతిరేకత చూస్తే గెలుపు అసాధ్యం.
పూర్తిగా చదవండి..AP Game Changer : యువకుడికే పట్టం కడుతున్న అమలాపురం.. ఆర్టీవీ స్టడీలో తేలింది ఇదే!
అమలాపురం ఎంపీ సీటుకోసం వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్, టీడీపీ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ పోటీ పడుతున్నారు. రాపాకపట్ల వ్యతిరేకత, హరీష్ మాధుర్ పై సానూభూతి ఉంది. అయినప్పటికీ అతనే విజయం సాధిస్తాడని ఆర్టీవీ స్టడీలో తేలింది. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: